కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6)
బుధవారం సాయంత్రం కొండపాక మండలం పాత మెదక్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందజేస్తున్న రాత్రి వేళ భోజనాన్ని తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూ ను తప్పనిసరిగా వాడాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా ఉండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో కూరగాయలను సరుకులను తనిఖీ చేస్తూ వానాకాలం కావున ఎల్లప్పుడూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ డ్రై గా ఉండే విధంగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


