జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని హఠాత్తుగా తనిఖీ చేసింది*l

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి , సంగారెడ్డి నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి.సౌజన్య హఠాత్తుగా తనికీ నిర్వహించడం జరిగింది.
ఈ తనికి లో భాగంగ విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీమతి బి. సౌజన్య మాట్లాడుతూ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తేలిపారు. జడ్జి రోగులు కి అందించే ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు.
ఈ థనికి నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీమతి బి. సౌజన్య , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ.మురళీకృష్ణ ,వైద్యులు , తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


