రాయికోడ్ లో ఐటిసి కేంద్రం మంజూరు మంత్రి దామోదర
(రాయికోడ్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం రాయికోడ్ లో అడ్వాన్స్ టెక్నాలజీకేంద్రంమంజూరైనట్లు ప్రకటించారు. భవన నిర్మాణానికి రూపాయలు 45.15 కోట్ల నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



