రాయికోడ్ లో ఐటిసి కేంద్రం మంజూరు మంత్రి దామోదర
(రాయికోడ్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం రాయికోడ్ లో అడ్వాన్స్ టెక్నాలజీకేంద్రంమంజూరైనట్లు ప్రకటించారు. భవన నిర్మాణానికి రూపాయలు 45.15 కోట్ల నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



