మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్మీ కంట్రోల్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఖాన్ మద్దతుదారులు కన్నెర్ర చేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. నిన్న ఆర్మీ క్వార్టర్స్ పై దాడికి దిగారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసంపై దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన 500 మందికి పైగా మూకుమ్మడిగా…
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


