8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించండి: సుప్రీంకోర్టు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని ఎస్ సి విచారణ చేపట్టింది. ఎవరైనా దీనికి అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్లర్ట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. రేబిస్తో *మరణించిన వారిని వెనక్కి తీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



