డా. మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా మెదక్ నియోజకవర్గ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)
మెదక్ నియోజక వర్గ గౌ. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తేది. 12.08.2025 మంగళవారం
రోజు పర్యటన వివరాలు:
1. మంగళవారం మ 12:00 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా మెదక్ నియోజకవర్గ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులు హాజరు కావాల్సిందిగా కోరనైనది.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



