తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలో.గొర్లపల్లి గుంట వద్ద తెలుగు గంగ కాలువలలో. గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చినట్లు. గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో. నాయుడుపేట అర్బన్ ci నరసింహారావుతోపాటు si కృష్ణయ్య
పూదూరు ఉపసర్పంచి పిల్లాసి మణి లు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెలికి తీసినానంతరం మృతుని వివరాలు తెలుస్తాయి….
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



