తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలో.గొర్లపల్లి గుంట వద్ద తెలుగు గంగ కాలువలలో. గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చినట్లు. గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో. నాయుడుపేట అర్బన్ ci నరసింహారావుతోపాటు si కృష్ణయ్య
పూదూరు ఉపసర్పంచి పిల్లాసి మణి లు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెలికి తీసినానంతరం మృతుని వివరాలు తెలుస్తాయి….
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



