తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలో.గొర్లపల్లి గుంట వద్ద తెలుగు గంగ కాలువలలో. గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చినట్లు. గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో. నాయుడుపేట అర్బన్ ci నరసింహారావుతోపాటు si కృష్ణయ్య
పూదూరు ఉపసర్పంచి పిల్లాసి మణి లు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెలికి తీసినానంతరం మృతుని వివరాలు తెలుస్తాయి….
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం