తెలుగు గంగా కాలువలో గుర్తు తెలియనిమృతదేహం

 

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలో.గొర్లపల్లి గుంట వద్ద తెలుగు గంగ కాలువలలో. గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చినట్లు. గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో. నాయుడుపేట అర్బన్ ci నరసింహారావుతోపాటు si కృష్ణయ్య

పూదూరు ఉపసర్పంచి పిల్లాసి మణి లు గ్రామస్తులతో కలిసి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెలికి తీసినానంతరం మృతుని వివరాలు తెలుస్తాయి….

Akhand Bhoomi News

error: Content is protected !!