కలెక్టర్ ఆకస్మిక తనిఖీ లో విధులకు గైర్హజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు.

(సదాశివపేట్ సదాశివపేట మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12) సదాశివపేట సామాజిక ఆసుపత్రికి చెందిన ఏడుగురు వైద్యులకు నోటీసులు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆసుపత్రికి చెందిన ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ఆదేశాల మేరకు డి సి హెచ్ ఎస్ సంగారెడ్డి షోకాస్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో డాక్టర్ విజయ శంకర్ డిప్యూటీ సివిల్ సర్జన్, డాక్టర్ పి వి ఎస్ ఎన్ ఎన్ సత్యనారాయణ ( డి ఏ ఎస్), డాక్టర్ దివాకర్ (సి ఏఎస్), డాక్టర్ ఎస్ యాదగిరి (సి ఎస్ ఎస్), డాక్టర్ జి మల్లికార్జున్ (సి ఎస్ ఎస్), డాక్టర్ కె. ఉమామహేశ్వరి (సి ఎస్ ఎస్), డాక్టర్ రత్న సాయి (సిఏఎస్) లకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా,డి సి హెచ్ ఎస్ సంగారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


