మొక్కలను సంరక్షించాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13.(అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అటవీ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


