మొక్కలను సంరక్షించాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13.(అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అటవీ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


