మహమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శ..

మహమ్మద్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ యువజన నాయకులు ఎండి ఇలియాస్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి నియోజకవర్గం లోని మాచారెడ్డి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ కుటుంబ సభ్యురాలు గుండెపోటుతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ ఈ కార్యక్రమంలో నౌసిలాల్ నాయక్, గుడుగుల శ్రీనివాస్, హస్మత్, ఖదీర్, అతిక్, శంకర్, బన్సీ, రాజిరెడ్డి, రామచంద్రం, అలీ, బద్రి, ఆమెర్, గంప ప్రసాద్, మినహాజ్, సోహెల్, తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!