జాతీయ జెండాను ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే గంప…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను 79 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



