టర్కీ దేశంలో , నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్స్ ను నిలువునా కాల్చి వేస్తున్న సైన్యం.

 

వీరు పిల్లర్సలో తెసుకో వలసిన జాగ్రత్త

 

లు తీసుకోనందున, ఇటీవల వచ్చిన భూకంపంలో* చాలా బిల్డింగ్స్, పేక మేడలా కుప్ప కులాయి. అనేక వేలమంది అమాయకులు నిద్రలోనే ప్రాణాలు పోయాయి. నిబధనలకు అనుగుణంగా కట్టిన బిల్డింగ్స్ చెక్కు చెదరకుండా వున్నాయి. అలా, నిబంధనలకు విరుద్ధంగా, టైర్స్ బేసుమట్టంలో వేసి, మమ అనిపించిన కాంట్రాక్టర్సను అదే టైర్స్ లో వేసి కాల్చి వేశారు మరి.

Akhand Bhoomi News

error: Content is protected !!