జిల్లా పరిషత్ చర్యలు స్టూడెంట్ పదవ క్లాస్ టాప్ గాయత్రిని
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)
సంగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టూడెంట్ 10వ క్లాస్ టాప్ ర్యాంక్ గాయత్రిని గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహగారు టీజీఐసీ చైర్మన్ శ్రీమతి శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ డియో శ్రీ వెంకట్ చార్లు ఇతరులు ఆమెకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ 10,000 చెక్కు నగదు బహుమతిగా లభించింది అందుకు మేము గర్వపడుతున్నాం



