జిల్లా పరిషత్ చర్యలు స్టూడెంట్ పదవ క్లాస్ టాప్ గాయత్రిని
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)
సంగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టూడెంట్ 10వ క్లాస్ టాప్ ర్యాంక్ గాయత్రిని గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహగారు టీజీఐసీ చైర్మన్ శ్రీమతి శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ డియో శ్రీ వెంకట్ చార్లు ఇతరులు ఆమెకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ 10,000 చెక్కు నగదు బహుమతిగా లభించింది అందుకు మేము గర్వపడుతున్నాం
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



