జెండా ఆవిష్కరణ

79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణగావించడం

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. తదానంతరం ఆటపాటలతో విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆట పోటీలు నిర్వహించడం జరిగింది అందుకుగాను బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి మరియు పాఠశాల కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మార్సీ శశిరేఖ మేడం ఉపాధ్యాయ బృందం వజయోద్దీన్ రాధిక మేడం లక్ష్మి మేడం శశికళ పాల్గొనడం జరిగింది. తదానంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఉట్టిగట్టి ఆటపాటలతో పిల్లల అరించి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కూడా పాఠశాలలో జరుపుకున్నాం

Akhand Bhoomi News

error: Content is protected !!