79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణగావించడం
(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంబ్రిడ్జ్ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది. తదానంతరం ఆటపాటలతో విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆట పోటీలు నిర్వహించడం జరిగింది అందుకుగాను బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి మరియు పాఠశాల కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మార్సీ శశిరేఖ మేడం ఉపాధ్యాయ బృందం వజయోద్దీన్ రాధిక మేడం లక్ష్మి మేడం శశికళ పాల్గొనడం జరిగింది. తదానంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఉట్టిగట్టి ఆటపాటలతో పిల్లల అరించి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కూడా పాఠశాలలో జరుపుకున్నాం
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..


