ఆందోల్ మండల్ జోగిపేట నగర పంచాయతీలో డైరీ మిల్క్ పాల కేంద్రం ఆవరణంలో జాతీయజెండాకి అవమానం
(అందోల్ మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) డైరీ మిల్క్ పాలకేంద్రం ఆవరణంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాను తలకిందులుగా వేలాడదీసి ఎగరవేశారు. వారికి అడిగినప్పటికీ మేము ఉదయాన్నే కరెక్ట్ గానే కట్టిపోయాము మేము వచ్చేసరికి తిరిగి ఉంటా కట్టి ఉంది అని సమాచారం ఇస్తూ ఎక్కడ వెళ్ళిపోయారు దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇది నిజంగానే ఎవరైనా చేసి ఉంటారా లేదా వీరే చేశారా అనేదానిపై విచారణ చేస్తామని తెలియజేశారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..



