పాల కేంద్రం ఆవరణంలో జాతీయజెండాకి అవమానం

ఆందోల్ మండల్ జోగిపేట నగర పంచాయతీలో డైరీ మిల్క్ పాల కేంద్రం ఆవరణంలో జాతీయజెండాకి అవమానం

 

(అందోల్ మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15) డైరీ మిల్క్ పాలకేంద్రం ఆవరణంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాను తలకిందులుగా వేలాడదీసి ఎగరవేశారు. వారికి అడిగినప్పటికీ మేము ఉదయాన్నే కరెక్ట్ గానే కట్టిపోయాము మేము వచ్చేసరికి తిరిగి ఉంటా కట్టి ఉంది అని సమాచారం ఇస్తూ ఎక్కడ వెళ్ళిపోయారు దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇది నిజంగానే ఎవరైనా చేసి ఉంటారా లేదా వీరే చేశారా అనేదానిపై విచారణ చేస్తామని తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!