ఆందోల్ మండల్ తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జెండా వందనం చేశారు

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )
79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆందోల్ మండల్ తహసిల్దార్ కార్యాలయం లో దీప్తి ఎమ్మార్వో మధుకర్ రెడ్డి జెండా ఎగరవేశారు. ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉండి శుక్రవారం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


