ప్రథమాంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన జోగిపేట
(అందోలు మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఆంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. అందోల్ నియోజకవర్గం వర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వాతంత్ర సమరయోధుడు దివంగత బసవమానయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత చెర్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీగా బాధ్యతులు నిర్వర్తించారు. స్వాతంత్ర సమరయోధుడు దివంగత డాకూరి గాలయ్య గారు ఉన్నారు. అందోల్ జోగిపేట పట్టణంలో పాల రాతితో చెక్కబడి ఎక్కడ లేని విధంగా గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ విగ్రహం క్లాక్ టవర్ లో ఏర్పాటు చేశారు. దీనినే ప్రజలందరు మధ్యరంగం అని పిలుస్తారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



