ప్రథమాంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన జోగిపేట
(అందోలు మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఆంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. అందోల్ నియోజకవర్గం వర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వాతంత్ర సమరయోధుడు దివంగత బసవమానయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత చెర్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీగా బాధ్యతులు నిర్వర్తించారు. స్వాతంత్ర సమరయోధుడు దివంగత డాకూరి గాలయ్య గారు ఉన్నారు. అందోల్ జోగిపేట పట్టణంలో పాల రాతితో చెక్కబడి ఎక్కడ లేని విధంగా గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ విగ్రహం క్లాక్ టవర్ లో ఏర్పాటు చేశారు. దీనినే ప్రజలందరు మధ్యరంగం అని పిలుస్తారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



