మెదక్ లో బిజెపి నూతన కమిటీ ప్రకటన

మెదక్ లో బిజెపి నూతన కమిటీ ప్రకటన

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)

మెదక్ జిల్లా బిజెపి నూతన కమిటీ ఎంపిక రఘునందన్ రావు పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు వోల్డాస్ రాధా మల్లేష్ గౌడ్, శనివారం ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు అధికారిక వినతి పత్రాలు అందజేశారు. శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సంఘసాని, సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బుక్చేసి యాదవ్, తీగల శ్రీనివాస్, నాగరాజు, కాజీపేట రాజేందర్, శంకర్ గౌడ్, నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!