బాధిత కుటుంబాన్ని పమర్శించిన మాజీ ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18.(అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రం
గజ్యనాయక్ తండా మాజీ ఉప సర్పంచ్ తోకల కిషన్ తన తల్లి ఆదివారం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇటీవల మాచారెడ్డి ధర్మాజీ కిషన్ గౌడ్ వాళ్ళ మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకుని కామారెడ్డి మాజీ ప్రభత్వ విప్ గంపగోవర్ధన్ సోమవారం వారి ఇంటికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరణించిన తల్లికి ఆత్మ శాంతించాలని కోరారు. వారి వెంట బి ఆర్ యెస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడల బలచంద్రం, రైతు సమన్వయ సమితి కన్వీనర్ భూక్య నర్సింలు ,మాజీ సర్పంచ్ హాంజినాయక్, ఎంపీటీసీ బుస శ్రీనివాస్, మాజీ మండల కోప్షన్ అబ్దుల్ ఖాన్, గ్రామ జనరల్ సెక్రటరీ భూక్య భాస్కర్,, చల్ల కృష్ణ , మతాశ్రీ, సాయిరాం,గఫర్,అజీజ్, ఎజాజ్, ఘంపూర్ మాజీ సర్పంచ్, సుదర్శన్ గౌడ్, మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ శ్రీనిబాస్, దేవరాజు, నాగరాజు, బాలయ్య, లోయపల్లి రాజు,జేసీబీ దేవరాజు,ఆక్కపూర్,బాబు,నారాయణ తదితరులు ఉన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



