కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం

(జాయరాసంగం సంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 18)
కేతకిలో భక్తులకు అన్నప్రసాదం. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయనికి శ్రావణమాసం పురస్కరించుకొని సోమవారం ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.నాగనాథ్ రెడ్డి,రాజ్ రెడ్డి, ప్రభు రెడ్డి, హుమ్నాబాద్ ఎమ్మెల్యే సోదరుడు సొంతోష్ పాటిల్ హుమ్నాబాద్ వాస్తవ్యులు కేతకి అన్నదాన సత్రంలో ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. వారికి కేతకి ఆలయ కార్యనిర్వహణ అధికారి శివ రుద్రప్ప, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ రికార్డ్ అసిస్టెంట్ రమేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


