రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ…

రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 20 (అఖండ భూమి న్యూస్)

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ లు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. షబ్బీర్ అలీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలు శాఖల మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!