జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ యువజన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 22 (అఖండ భూమి న్యూస్)
ఇలియాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుమల గౌడ్.. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ కు దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్,మండల యువజన కాంగ్రెస్ నాయకుడు పిన్నెం నాగేంద్ర వర్మ లు ఉన్నారు..
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



