దోమకొండ గడికోట, గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో జాతీయ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జాతీయ క్రీడలు ఫోర్ట్ వారి సహకారం తో మంగళవారం ప్రారంభించడం జరిగింది. మండలంలోని10 పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు తదుపరి మండల కేంద్రం లోని బాలుర పాఠశాల ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల హజరు ను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పరిశీలించడమైంది. మధ్యానం భోజనం పిల్లలతో కలిసి వారికి మెనూ ప్రకారం ఆహారం అందించాలని సంబంధిత ఇంచార్జి హెడ్ మాస్టర్ ని ఆదేశించారు. పాఠశాల పరిస్థితులను చూసి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తాసిల్దార్ సుధాకర్ , ఎంఈఓ విజయకుమార్, మండల వ్యవసాయ అధికారి మానిక, స్థానిక ఎస్సై హాజరైనారు. హాజరైనారు
You may also like
2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…


