కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ  విజయం పట్ల హర్షం.

 

 

చీడికాడ, అఖండ భూమి వెబ్ న్యూస్ :

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడబండి రాజు హర్షం వ్యక్తం చేశారు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో బిజెపి అవినీతి అక్రమాల పాల్పడడం వల్ల అక్కడ ప్రజలు బిజెపిని

తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారన్నారు 2024 సాధారణ ఎన్నికల్లో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!