యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :
(అఖండ భూమి) తాళ్లరేవు బైపాస్ రోడ్డు ప్రమాదం గురించి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పుదుచ్చేరి సీఎం.
రంగస్వామి తో మాట్లాడిన ఎమ్మెల్యే గొల్లపల్లి మృతి చెందిన కుటుంబాలకు యానాం ప్రభుత్వం తరుపున చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించారు గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదేలాగా ప్రభుత్వం నుండి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



