మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే అశోక్.

 

యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :

(అఖండ భూమి) తాళ్లరేవు బైపాస్ రోడ్డు ప్రమాదం గురించి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పుదుచ్చేరి సీఎం.

రంగస్వామి తో మాట్లాడిన ఎమ్మెల్యే గొల్లపల్లి మృతి చెందిన కుటుంబాలకు యానాం ప్రభుత్వం తరుపున చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించారు గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదేలాగా ప్రభుత్వం నుండి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి.

Akhand Bhoomi News

error: Content is protected !!