మాతృ దినోత్సవం క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్
కాకినాడ జిల్లా జగ్గంపేట: (అఖండ భూమి) జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన మాతృ దినోత్సవం గుర్రంపాలెం గ్రామంలో పాస్టర్ సజ్జ జాన్ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా వృద్దురాలైన సంతోషమ్మ నీ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరు అందించలేని ప్రేమను తల్లి అందిస్తుందని తల్లి తల్లిగా అక్కగా చెల్లిగా , భార్యగా మరియు అమ్మమ్మగా ఇలాగ అనేక రకాల పాత్రను పోషిస్తూ జీవన విధానంలో పిల్లలను పెంచడానికి అనేక సందర్భాలలో కష్టపడుతూ తాను తిన్న తినకపోయినా పిల్లలు భర్త కొరకై తన ప్రాణాలను అర్పించిన మాతృ దేవత తల్లి అని అలాంటి తల్లిని మనం ఎంతో గౌరవించాలని ఇటువంటి అవకాశం కల్పించిన క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రాజేష్, ప్రసాద్, నూకరాజు కరుణ కుమార్, ఆదిత్య, షాలేం తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం