గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్) గ్రాడ్యుయేషన్లు పూర్తిచేసిన విద్యావంతులు తన జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ చంపాపేట్ లోని మంద బాల్ రెడ్డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ గాడియేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని పూర్తిచేసిన వారికి పట్టాలు అందించారు. అనంతరం సందర్భంగా మాట్లాడుతూ. విద్యావంతులు ఎన్నో సంవత్సరాల త్యాగ ఫలితంగా మంచి విద్యావంతులుగా ఎదిగిన వారు ఉన్నత శిఖరాల కోసం భవిష్యత్తు లక్ష్యం కోసం మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యజమాన్యంతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


