షబ్బీర్ ఆలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు …
Your message has been sent
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ & మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అతిథి గృహంలో వారిని మర్యాదపూర్వకంగా బీబీపేట మండల నాయకులు కలిశారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ. బిబిపేట మండల యేగ క్షేమల గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పని చేస్తే రేపటి రోజు మంచి గుర్తింపు ఉంటుందని పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు ఇలియాస్,చంద్ర గౌడ్, అంకన్నగారి నాగరాజ్ గౌడ్,మహమ్మద్ అసిఫ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.



