మహిళ కనిపించుటలేదు
-సంవత్సరం పాపతో పాటు..
-మచ్చర్ల, స్వప్న (36)
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ సెప్టెంబర్ 28: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, నియోజకవర్గం ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (36) అనే మహిళ భర్త రాములతో గొడవపడి శనివారం ఉదయం 10 గంటల సమయంలో సంవత్సరం గల పాపతో ఇంటి నుండి వెళ్లిపోయింది. భర్త రాములు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, ఎవరికైనా పై ఫోటోలో చూపబడిన మహిళ, చిన్న పాప కనబడితే 8712659858, 8712578207, 8712659752 ఫోన్ నెంబర్లకు చేసి తెలపాలని సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…



