కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక
కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 9 (అఖండ భూమి న్యూస్);
జిల్లాలోని రాజంపేట మండలం గుండారం మాజీ ఎంపిటిసి హాజీ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేందర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శంకర్, సీనియర్ నాయకులు లింగాల కృష్ణమూర్తి, ఎంపీటీసీ సాగర్, నాయకులు పాల్గొన్నారు.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.


