మూడో తరగతి నుంచే ఏ I పాఠాలు..!

మూడో తరగతి నుంచే ఏ I పాఠాలు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 11 (అఖండ భూమి న్యూస్) వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఏ l పై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను ఏI-రెడీగా మార్చాలని భావిస్తోంది.

టీచర్లు ఏ I టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.

కాగా కొన్ని సిబిఎస్ఇ స్కూళ్లలో ఇప్పటికే ఏ lపై పాఠాలు బోధిస్తున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!