అంత్యక్రియలకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి బుధవారం అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. బీబీపేట మండలంలోని తూజాల్పూర్ గ్రామానికి చెందిన పప్పుల శంకర్ అనారోగ్యంతో మృతి చెందడంతో భీభీపేట వాసవి క్లబ్ పదివేల రూపాయలు, అంతర్జాతీయ వాసవి క్లబ్ నుండి అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆదేశానుసారం జిల్లా గవర్నర్ గట్టు రాణి, బిపేట వాట్సాప్ క్లబ్ సభ్యులతో కలిసి మొత్తం 25 వేల రూపాయలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మహాప్రస్థాహన కార్యక్రమం కింద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి వాసవి క్లబ్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


