.నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 26.(అఖండ భూమి న్యూస్);
దుబ్బాక మండలం లచ్చాపేట్ తిరుమల ఫంక్షన్ హాల్ లో దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక -రాజగౌడ్ ల వివాహం వైభావంగా జరిగింది. ఈ వివాహ వేడుకలలో దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ లు హాజరయ్యారు.నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో దోమకొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, ఆడెంశంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


