.నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 26.(అఖండ భూమి న్యూస్);
దుబ్బాక మండలం లచ్చాపేట్ తిరుమల ఫంక్షన్ హాల్ లో దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక -రాజగౌడ్ ల వివాహం వైభావంగా జరిగింది. ఈ వివాహ వేడుకలలో దోమకొండ మాజీ జెడ్పిటీసీ తీగల తిరుమల్ గౌడ్ లు హాజరయ్యారు.నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో దోమకొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, ఆడెంశంకర్ రెడ్డి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…
భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…


