జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారం. చేసిన షబ్బీర్ ఆలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 29 (అఖండ భూమి న్యూస్);
ఎర్రగడ్డలోని పలు డివిజన్ లలో
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పలువురు నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ప్రచారానికి అనూహ్య స్పందన గురువారం లభించింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గుర్తు చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నవీన్ యాదవ్ మ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది.
ప్రచారానికి వెళ్లి తమ ఓటు తప్పకుండా నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటు వేసి తమ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


