భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్
భీమవరం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని మంగళవారం ఏలూరు డి ఐ జి ., జి వి జి అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో డీఐజీ అశోక్ కుమార్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని డిఐజి అశోక్ కుమార్ కు బహుకరించారు.



