భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్
భీమవరం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని మంగళవారం ఏలూరు డి ఐ జి ., జి వి జి అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో డీఐజీ అశోక్ కుమార్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని డిఐజి అశోక్ కుమార్ కు బహుకరించారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



