భీమవరం మే అఖండ భూమి వెబ్ న్యూస్ :
వీరవాసరం శాఖా గ్రంధాలయం నందు మంగళవారం గ్రంథాల అధికారి బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో ఐ వి సత్యనారాయణ పిల్లలకు చదరంగం నందు నైపుణ్యాలను పిల్లలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నీతి కథలను పీహెచ్ వి లక్ష్మీ పిల్లలు చేత చదివించారు..వేసవిశిక్షణ శిబిరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ 11 2023 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారని వీరవాసరం శాఖా గ్రంధాలయ అధికారి బత్తుల హనుమంతరావు తెలియపరిచినారు.

You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


