బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్…

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లోని ఆయా గ్రామాలలో బాధిత కుటుంబాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం పరామర్శించారు. మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, కాచాపూర్ గ్రామాలలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వారి వెంట ఆయా గ్రామాల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!