బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లోని ఆయా గ్రామాలలో బాధిత కుటుంబాలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం పరామర్శించారు. మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, కాచాపూర్ గ్రామాలలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వారి వెంట ఆయా గ్రామాల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


