దోమకొండ, అంబారీ పేట్, పరిధిపేట్ గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం… 
రెండు లేగా దూడలు హతం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్ర సరిహద్దుల్లో గల అంబరీ పేట్, ఫరీద్ పెట్ సరిహద్దుల్లో ఒక్క చిరుత సంచరిస్తున్నట్లు తెలిపారు. అంబర్పేట్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల మేఘ దూడ, దొడ్డేను చిరుతత మార్చినట్లు తెలిపారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు. పట్టుకోవడానికి కెమెరాలు బిగించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు చిరుత సంచరించడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


