టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్
కెప్టెన్గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్గా అక్షర్
అభిషేక్ శర్మ, తిలక్వర్మ, హార్దిక్ పాండ్యా, దూబే
రింకూసింగ్, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్
కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్
జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్కు చోటు
టీ20 వరల్డ్కప్ జట్టులో గిల్కు దక్కని చోటు
సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి ఇషాన్ కిషన్
ముస్తాక్ అలీ టోర్నమెంట్లో రాణించిన ఇషాన్లు ఉంటారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


