దోమకొండ సర్పంచ్ ఐరిని నరసయ్యకు సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
ఆదివారం దోమకొండ మార్కండేయ మందిరంలో నూతన సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులకు పద్మశాలి విలేకరుల తరఫున సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ ఐరెనీ నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, ఐరెనీ లతా రాజేందర్, బత్తిని సునీత సిద్ధ రాములు, బీసూ సతీష్, పద్మశాలి పత్రిక విలేకరులు బీసు సంతోష్ కుమార్, బండారు శంకర్, గాలికిషన్ , బొమ్మెర బాలయ్య లు పాల్గొన్నారు.


