అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు తెలంగాణ యువతుల మృతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29.
(అఖండ భూమి న్యూస్):
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గార్ల మీసేవ కేంద్రం నిర్వహికుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (25), ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (24)లు ప్రాణాలు వదిలారు. వీరు ఎంఎస్ పూర్తి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


