*ఐ ఆర్ సిటిసి టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు…

*ఐ ఆర్ సిటిసి టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);

రైలు టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు IRCTC బుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. జనవరి 5 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫైడ్ వినియోగదారులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ సమయాన్ని పొడిగించనున్నారు. తత్కాల్ బుకింగ్స్కు ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Akhand Bhoomi News

error: Content is protected !!