*ఐ ఆర్ సిటిసి టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);
రైలు టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు IRCTC బుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. జనవరి 5 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫైడ్ వినియోగదారులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ సమయాన్ని పొడిగించనున్నారు. తత్కాల్ బుకింగ్స్కు ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


