గ్యాస్ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి… 

*గ్యాస్ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);

ఎల్పీజీ (ఎల్ పి. జి) వినియోగదారులు సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్లో అంతరాయం కలగకుండా

ఉండాలంటే కేవైసీ(KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని గ్యాస్ సంస్థలు స్పష్టం చేశాయి. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా లేదా ఆన్లైన్ యాప్స్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!