ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ…
ఇంటిలోనూ ఆఫీసులో సోదాలు జరుపుతున్న అధికారులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; (అఖండ భూమి న్యూస్);
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది
తుంగతుర్తి మండలం గానుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిమిషన్ కోసం6000 లంచం అడుగుతున్నట్లుగా ఫిర్యాదు మేరకు రూ.6వేల లంచం సెక్రెటరీ బర్పటి కృష్ణ ఉదయం 11 గంటలకు అడగగా, సదరు వ్యక్తి డబ్బు ఇస్తుండగా అతను ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర తో పాటు అధికారులు. అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరిపి, కృష్ణను కోర్టులో హాజరు పరుచ ఉన్నట్లు తెలిపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


