కోడి గుడ్డు కూర వండాలేదని భర్త ఆత్మహత్య : యూపీలో విషాద!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11.( అఖండ భూమి న్యూస్):
జనవరి.10 శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని బంధాలో 28 ఏళ్ల శుభం సోనీ, అనే యువకుడు తన భార్య కోడిగుడ్డు కూర వండలేదని తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఎనిమిది నెలల క్రితం వివాహమైనది ఆయన పనికి వెళ్లి వచ్చాక రాత్రిపూట కోడిగుడ్డు కూర తినాలి అనిపించి భార్యతో వండించుకొని తినాలి అనుకున్నాడు వండమని భార్యకు చెప్పాడు. ఆమె వండనని చెప్పడంతో గొడవ జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి స్వయంగా వంట చేయడానికి ప్రయత్నించిన అతడు కాసేపటికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుడు తీవ్ర విషాదంలో ఉన్నారు…
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


