గోదాదేవి కళ్యాణానికి మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ కు ఆహ్వానం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించనున్న గోదాదేవి-రంగనాయకుల కళ్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం దోమకొండ మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పుర్ర బాపురెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.


