గోదాదేవి కళ్యాణానికి మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ కు ఆహ్వానం….

గోదాదేవి కళ్యాణానికి మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ కు ఆహ్వానం….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించనున్న గోదాదేవి-రంగనాయకుల కళ్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం దోమకొండ మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పుర్ర బాపురెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!