గోదాదేవి కళ్యాణానికి మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ కు ఆహ్వానం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించనున్న గోదాదేవి-రంగనాయకుల కళ్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం దోమకొండ మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు పుర్ర బాపురెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


