శ్రీ లహరి కృష్ణ దివ్య భక్తి వారి ఆధ్వర్యంలో అంబర్ పేట్ జీపి పాలకవర్గానికి సన్మానం…

శ్రీ లహరి కృష్ణ దివ్య భక్తి వారి ఆధ్వర్యంలో అంబర్ పేట్ జీపి పాలకవర్గానికి సన్మానం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరీ పేట్ గ్రామం పంచాయతీ పాలకవర్గం సంబంధించిన నూతన కార్యవర్గానికి శ్రీ లహరి కృష్ణ దైవభక్తి వారి ఆధ్వర్యంలో సోమవారం సన్మానం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని అడుగుజాడల్లో నడిచి రేపటి భావితరాలకు దైవ శక్తిని పెంపొందించడమే కాకుండా, గ్రామాల అభివృద్ధి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబరీ పేట్ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!