శ్రీ లహరి కృష్ణ దివ్య భక్తి వారి ఆధ్వర్యంలో అంబర్ పేట్ జీపి పాలకవర్గానికి సన్మానం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరీ పేట్ గ్రామం పంచాయతీ పాలకవర్గం సంబంధించిన నూతన కార్యవర్గానికి శ్రీ లహరి కృష్ణ దైవభక్తి వారి ఆధ్వర్యంలో సోమవారం సన్మానం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని అడుగుజాడల్లో నడిచి రేపటి భావితరాలకు దైవ శక్తిని పెంపొందించడమే కాకుండా, గ్రామాల అభివృద్ధి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబరీ పేట్ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


