దోమకొండలు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం ను నాయకులు ప్రారంభించారు. దోమకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ జోనల్ స్థాయి పోటీలను సర్పంచ్ ఐరన్ నరసయ్య చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. క్రీడాకారులను చేతిలో చేయి వేసి అభినందనలు తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, పున్న లక్ష్మణ్, కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ ఎస్సై ప్రభాకర్, అదిరే గోపాల్ రెడ్డి, మనోజ్,, భూపాల్ రెడ్డి, తిప్పాపురం రవి, ఆర్గనైజర్స్ అబ్రబోయిన సిద్ధ రాములు గ్రామస్తులు, క్రీడాకారు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…


