దోమకొండలు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం ను నాయకులు ప్రారంభించారు. దోమకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ జోనల్ స్థాయి పోటీలను సర్పంచ్ ఐరన్ నరసయ్య చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. క్రీడాకారులను చేతిలో చేయి వేసి అభినందనలు తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, పున్న లక్ష్మణ్, కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ ఎస్సై ప్రభాకర్, అదిరే గోపాల్ రెడ్డి, మనోజ్,, భూపాల్ రెడ్డి, తిప్పాపురం రవి, ఆర్గనైజర్స్ అబ్రబోయిన సిద్ధ రాములు గ్రామస్తులు, క్రీడాకారు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


