దోమకొండలు వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం ను నాయకులు ప్రారంభించారు. దోమకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ జోనల్ స్థాయి పోటీలను సర్పంచ్ ఐరన్ నరసయ్య చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. క్రీడాకారులను చేతిలో చేయి వేసి అభినందనలు తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, పున్న లక్ష్మణ్, కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ ఎస్సై ప్రభాకర్, అదిరే గోపాల్ రెడ్డి, మనోజ్,, భూపాల్ రెడ్డి, తిప్పాపురం రవి, ఆర్గనైజర్స్ అబ్రబోయిన సిద్ధ రాములు గ్రామస్తులు, క్రీడాకారు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


