కటిక మల్లేశ్వర స్వామి ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి తీగల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు సమీపంలో గల కాటికే మల్లేశ్వర స్వామినీ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో పేద బ్రాహ్మణుల ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తన కోరుకున్న కోరికలను తీర్చాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు, కదిర గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


