*ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు బంద్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
కేంద్రం కొత్త రూల్
భారతదేశంలో టోల్ విధానంలో మార్పులు చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయాణికులు టోల్లు చెల్లించడానికి ఫాస్ట్యగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ కొత్త నియమం అమలులోకి వచ్చిన తర్వాత వేగవంతమైన ప్రయాణం, ఇంధన ఆదా, మరియు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


